శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషేధాక్షరి: కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వర్ణించాలి.
తేటగీతి:
భరతు రాజును జేయ దా దలచెనేమొ
మరియు మంధర మాట యేమార్చెనేమొ
ధరను భారమ్ము దగ్గించ తట్టెనేమొ
పంపె పినతల్లి రాముని వనముజేర.
సమస్యకు నా పూరణ.
నిషేధాక్షరి: కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వర్ణించాలి.
తేటగీతి:
భరతు రాజును జేయ దా దలచెనేమొ
మరియు మంధర మాట యేమార్చెనేమొ
ధరను భారమ్ము దగ్గించ తట్టెనేమొ
పంపె పినతల్లి రాముని వనముజేర.
No comments:
Post a Comment