శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
సమస్య - వేంకటపతికి భామలు వేయిమంది
తే.గీ:
ఎక్కగోరుచు గిన్నీసు బుక్కులోన
మ్రొక్కు దీర్చగ నెంచుచు నొక్కచోట
తలల నీలాలనిచ్చిరి తన్మయమున
వేంకటపతికి, భామలు వేయిమంది.
సమస్యకు నా పూరణ
సమస్య - వేంకటపతికి భామలు వేయిమంది
తే.గీ:
ఎక్కగోరుచు గిన్నీసు బుక్కులోన
మ్రొక్కు దీర్చగ నెంచుచు నొక్కచోట
తలల నీలాలనిచ్చిరి తన్మయమున
వేంకటపతికి, భామలు వేయిమంది.
No comments:
Post a Comment