శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - తీపు - కారము - పులుపు - చేదు....భారతార్థంలో
కుంతి, శ్రీ కృష్ణునితో....
తేటగీతి:
కార ముఖ్యులు నా సుతుల్, కనగ వీడి
పోకు రేపులు మాపులు పుణ్య చరిత
నమ్మితీ పుడమిని జగన్నాథ నిన్ను
ఆదుకొనవయ్య వారినే చేదుకొనుము.
సమస్యకు నా పూరణ.
దత్తపది - తీపు - కారము - పులుపు - చేదు....భారతార్థంలో
కుంతి, శ్రీ కృష్ణునితో....
తేటగీతి:
కార ముఖ్యులు నా సుతుల్, కనగ వీడి
పోకు రేపులు మాపులు పుణ్య చరిత
నమ్మితీ పుడమిని జగన్నాథ నిన్ను
ఆదుకొనవయ్య వారినే చేదుకొనుము.
No comments:
Post a Comment