తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 30 September 2016

సంతాప సభల్ జనులకు సంతసమొసగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సంతాప సభల్ జనులకు సంతసమొసగున్. 



కందము: 
వింతగ ప్రభుతయె మరచిన 
వంతుగ తమ మదిని దలచి పండిత వరులన్ 
కొంతైన పొగడ ప్రజలిడు 
సంతాప సభల్ జనులకు సంతసమొసగున్. 

No comments: