శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఎందరో మహాను భావులు
ఆటవెలది:
ఒక్క చందమామ చక్కగా నింగిని
వెలుగు, భూమి పైన వెలుగు నిచ్చు
గురువరులును పెక్కు గుర్తించి మ్రొక్కుడు
భరత భూమికున్న భాగ్య మిదియె.
No comments:
Post a Comment