శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.
ఉత్తర గోగ్రహణం లో..అజ్ఞాత వాసం పూర్తి అయిన పిదప మాత్రమే కిరీటి బయట పడ్డాడని భీష్ముడు దుర్యోధనునికి చెప్పగా .. దుర్యోధనుడు కర్ణునితో...
కందము:
సింగమె బయటకు వచ్చెను
హంగుగ నజ్ఞాతవాస మయిపోయె నిదే
సంగర మునకై కనుడని
గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.
ఉత్తర గోగ్రహణం లో..అజ్ఞాత వాసం పూర్తి అయిన పిదప మాత్రమే కిరీటి బయట పడ్డాడని భీష్ముడు దుర్యోధనునికి చెప్పగా .. దుర్యోధనుడు కర్ణునితో...
కందము:
సింగమె బయటకు వచ్చెను
హంగుగ నజ్ఞాతవాస మయిపోయె నిదే
సంగర మునకై కనుడని
గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.
No comments:
Post a Comment