శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 20-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య -
కప్పి చెప్పు నదియె కవిత యగును.
ఆటవెలది :
విషయ మరసి యాత్మ విశ్వాసమును జూపి
పద్య పాద ములను హృద్య ముగను
ఆశువైనను, కవి తావేశము తనపై
కప్పి, చెప్పు నదియె కవిత యగును.
పద్య పాద ములను హృద్య ముగను
ఆశువైనను, కవి తావేశము తనపై
కప్పి, చెప్పు నదియె కవిత యగును.
No comments:
Post a Comment