శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 03-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గురువు ప్రాశస్త్యము - వర్ణన.
ఆ.వె: గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.
సమస్య - గురువు ప్రాశస్త్యము - వర్ణన.
ఆ.వె: గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.
No comments:
Post a Comment