శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: పాలు - పెరుగు - వెన్న - నేయి. భారతార్థంలో.
దుర్యోధనుని స్వగతం..
నేనేల పాలు నిచ్చెద
నీనేలనుపంచకున్న నిటు కసి పెరుగున్
నేనే యిచ్చెద వారికి
నానా వెతలను కననిక నవ్వెన్నటికిన్.
సమస్యకు నా పూరణ.
దత్తపది: పాలు - పెరుగు - వెన్న - నేయి. భారతార్థంలో.
దుర్యోధనుని స్వగతం..
నేనేల పాలు నిచ్చెద
నీనేలనుపంచకున్న నిటు కసి పెరుగున్
నేనే యిచ్చెద వారికి
నానా వెతలను కననిక నవ్వెన్నటికిన్.
No comments:
Post a Comment