శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని వర్ణించాలి.
కందము:
పతినే పట్టుకు పోవగ
బ్రతుకే తిరిగిచ్చు వరకు ప్రక్కకు పోకన్
మతితోడనె యముని గెలిచి
క్షితిలోననె నిలిచె, పేరు చెప్పకె తెలియున్.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని వర్ణించాలి.
కందము:
పతినే పట్టుకు పోవగ
బ్రతుకే తిరిగిచ్చు వరకు ప్రక్కకు పోకన్
మతితోడనె యముని గెలిచి
క్షితిలోననె నిలిచె, పేరు చెప్పకె తెలియున్.
No comments:
Post a Comment