శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.
తేటగీతి:
వరముగలదులె ముందట వచ్చునట్టి
యుగమునందున విధితానె యగును గాద
కోతి సింహంబు ఖగ రాజ క్రోడపు మరి
యశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.
సమస్యకు నా పూరణ.
సమస్య - అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.
తేటగీతి:
వరముగలదులె ముందట వచ్చునట్టి
యుగమునందున విధితానె యగును గాద
కోతి సింహంబు ఖగ రాజ క్రోడపు మరి
యశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.
No comments:
Post a Comment