శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పది కథలు జెప్ప గలవాడు పండితుండు.
తేటగీతి:
భాష తెలిసిన వారలే బాగ తగ్గె
నుప్పుకప్పుర పద్యంబు నప్ప జెప్పి
సగము తెలుగును వ్రాయగా సరస కవియు
పది కథలు జెప్ప గలవాడు పండితుండు.
సమస్య - పది కథలు జెప్ప గలవాడు పండితుండు.
తేటగీతి:
భాష తెలిసిన వారలే బాగ తగ్గె
నుప్పుకప్పుర పద్యంబు నప్ప జెప్పి
సగము తెలుగును వ్రాయగా సరస కవియు
పది కథలు జెప్ప గలవాడు పండితుండు.
No comments:
Post a Comment