శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పాండు తనయుల మించిన పాపులెవరు
తేటగీతి:
ధర్మ మేనాడు వీడక ధరణి లోన
పదియు మూడేండ్లు సైచిరి పరమ కష్ట
ములను పాపమ్ము దలచిరి మూర్ఖులపయి
పాండు తనయుల మించిన పాపులెవరు?
సమస్య - పాండు తనయుల మించిన పాపులెవరు
తేటగీతి:
ధర్మ మేనాడు వీడక ధరణి లోన
పదియు మూడేండ్లు సైచిరి పరమ కష్ట
ములను పాపమ్ము దలచిరి మూర్ఖులపయి
పాండు తనయుల మించిన పాపులెవరు?
No comments:
Post a Comment