శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-10-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - మాయ జేయు ఘనుండె గాంధేయవాది.
తేటగీతి:
హింస కంసుల మనసును హంస జేసి
హత్య బుద్ధుల మాన్పించి సత్య మహిమ
చెప్పి శాంతిని కలిగించి చెడును చెరిపి
మాయ జేయు ఘనుండె గాంధేయవాది.
సమస్య - మాయ జేయు ఘనుండె గాంధేయవాది.
తేటగీతి:
హింస కంసుల మనసును హంస జేసి
హత్య బుద్ధుల మాన్పించి సత్య మహిమ
చెప్పి శాంతిని కలిగించి చెడును చెరిపి
మాయ జేయు ఘనుండె గాంధేయవాది.
No comments:
Post a Comment