శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 17-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
భోగములను మునిగి తేలి భువినైడ్సనునా
రోగము గలస్త్రీ తో సం
యోగము ప్రాణాంతకమని 'యోగి' వచించెన్.
సమస్య - యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.
కందము :
యోగియను వైద్యు డాతడు భోగములను మునిగి తేలి భువినైడ్సనునా
రోగము గలస్త్రీ తో సం
యోగము ప్రాణాంతకమని 'యోగి' వచించెన్.
No comments:
Post a Comment