శ్రీ చింతా రామకృష్ణారావు గారి "ఆంధ్రామృతం" బ్లాగునందు 29-08-2011 న 'తెలుగు భాషా దినోత్సవం' సందర్భంగా నేను వ్రాసిన పద్యం.
పద్య మాధుర్యం
పద్య మాధుర్యం
ఆ.వె: తేనె రుచిని జూడ తీయగానే లేదు
పటిక బెల్లమందు పసయె లేదు
చెరకు రసము తీపి చెల్లుబాటుగ లేదు
మధుర మాయె పద్య మదియె నాకు .
పటిక బెల్లమందు పసయె లేదు
చెరకు రసము తీపి చెల్లుబాటుగ లేదు
మధుర మాయె పద్య మదియె నాకు .
No comments:
Post a Comment