శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05- 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
సమస్య : ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
ఆ.వె: చిట్టి బుడతడు తా చిరంజీవి యయ్యె,
సత్యవంతుడు జూడగ చచ్చి లేచె,
శివుడు, శ్రీమాత, భక్తుల చెంత నుండ
ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
సత్యవంతుడు జూడగ చచ్చి లేచె,
శివుడు, శ్రీమాత, భక్తుల చెంత నుండ
ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
No comments:
Post a Comment