శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని స్తోత్రం
కందము:
డమరుకమును మ్రోగించుచు
నమరించెను మానవులకు ' అఆ ' మాలన్
కమనీయముగా వ్రాయగ
నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
నిషిద్ధాక్షరి - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని స్తోత్రం
కందము:
డమరుకమును మ్రోగించుచు
నమరించెను మానవులకు ' అఆ ' మాలన్
కమనీయముగా వ్రాయగ
నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
No comments:
Post a Comment