శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి: సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి’.
తేటగీతి:
సన్నుతింతును నిన్ను నే శారదాంబ
నవరసమ్ముల నొలికించ స్తవము జేతు
పద్య రచనను జేయు స్వభావమిమ్ము
భక్తి తోడను రచియించి ప్రణతి నిడుదు.
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి: సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి’.
తేటగీతి:
సన్నుతింతును నిన్ను నే శారదాంబ
నవరసమ్ముల నొలికించ స్తవము జేతు
పద్య రచనను జేయు స్వభావమిమ్ము
భక్తి తోడను రచియించి ప్రణతి నిడుదు.
No comments:
Post a Comment