Saturday, 2 August 2014

పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా.


ఉత్పలమాల:
పండితులైనవారు జనుబాటను బోదురు లోకులెప్పుడున్
మెండుగ బోధ జేసె
ద మెచ్చగ గీతను దేవదేవుడే
కొండొక చోటనైన మది కోరక నైనను వేడుకందునన్
పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే ? కదా !

No comments:

Post a Comment